Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

రుద్ర హోమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 20 వరంగల్ జిల్లా ప్రతినిధి:- హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొత్తకొండ వీరభద్రస్వామి ఆలయంలో రుద్రహోమంలో మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు
స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు . రాష్ట్రంలో మంచి వర్షాలు కురవాలని ప్రజలంతా ఆయు ఆరోగ్యాలతో ఉండాలనీ, రైతులు మంచి పాడి పంటలతో సుఖ సంతోషాలతో ఉండాలని రుద్ర హోమంలో పూజలు చేసినట్లు మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు

Related posts

సామాజిక పరివర్తనలో యువత కీలక పాత్ర

ఈదురు గాలులు- భారీ వర్షానికి వరి పంట నష్టం

15 నుండి ఆర్ట్స్ కళాశాల సెమిస్టర్ పరీక్షలు!

Jaibharath News