Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నాగేంద్ర స్వామి దేవాలయంలో ప్రత్యేక పూజల

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ తూర్పు గీసుగొండ మండలం ఊకల్ శ్రీ నాగ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు సముద్రాల సుదర్శనాచార్యులచే మంగళవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఉదయం నుంచి భక్తులు అధిక సంఖ్యలో పుట్టలో పాలు పోసి మొక్కులు చెల్లించుకున్నారు. ఈ కార్యక్రమంలో అర్చకులు శ్రీహర్ష, ముఖ్య నాయకులు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

సిఎం  రేవంత్ రెడ్డి కలిసిన నగర మేయర్ సుధారాణి

బీజేపీ సభ్యత్వ నమోదు కార్యక్రమం లో పాల్గొన్నా పరకాల కాంటెస్ట్ ఎమ్మెల్యే డా,, ఖాళీ ప్రసాద్

ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు కొత్తగూడా మండల ప్రజలు జాగ్రత్తగా ఉండాలి