May 17, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రేవూరి ప్రకాష్ రెడ్డి ఆధ్వర్యంలో గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో సమావేశం

జై భారత్ వాయిస్ ఆగష్టు 20 వరంగల్ తూర్పు గీసుకొండ, సంగెం మండలాల పరిధిలోని వివిధ గ్రామాల గ్రీన్ ఫీల్డ్ నేషనల్ హైవే నిర్వాసిత రైతులతో జరిగిన సమావేశంలో పరకాల శాసన సభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి, వరంగల్ ఆర్డిఓ, గీసుకొండ తహశీల్దార్ రియాజుద్దీన్, రడం భరత్, శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

అయినవోలు మల్లన్నకు రథం రథశిల్పి తాటికొండ మల్లేశం బహుకరణ

Sambasivarao

శంభునిపేట – గణేష్ నగర్ లో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

గొర్రెకుంటలో  మంత్రి కొండా సురేఖ జన్మదిన వేడుకలు

Notifications preferences