Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లెడ ఆర్డీఎఫ్ పౌండర్ ఎర్రబెల్లి రాంమ్మోహన్ రావు తదితరులు పాల్గోన్నారు.

Related posts

చిన్ననాటి మిత్రులను లు   ఆపదలో నేస్తం

కార్మికులకు శాలువాలు పండ్లతో సన్మానం

గీసుగొండ గ్రామంలో ప్రత్యేక పారిశుధ్య పనులు