Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

పర్వతగిరిలో త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ఆగస్టు 21వరంగల్ :పర్వతగిరి మండలం కల్లెడ ఆర్డీఎఫ్ కళాశాలలో ఉపాధ్యాయుల నివాస సముదాయాన్ని, వృత్తి విద్యా కోర్సులను త్రిపుర గవర్నర్ ఇంద్రసేనారెడ్డి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కల్లెడ ఆర్డీఎఫ్ పౌండర్ ఎర్రబెల్లి రాంమ్మోహన్ రావు తదితరులు పాల్గోన్నారు.

Related posts

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

*శ్రీ వాసవి కన్యకాపారమేశ్వరి దేవి ఆత్మార్పణ దినోత్సవం

ప్రశస్త్ యాప్ విద్యార్థులకు ఎంతో ఉపయోగం