Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

విద్యుత్ షాకుకు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ వారి నుండి నష్టపరిహారం చెల్లింపు

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ ప్రతినిధి:- ఆగష్టు 24
విద్యుత్ షాక్ కు గురై గాయపడిన బదావత్ ఈశ్వర్ కు విద్యుత్ శాఖ నుండి మంజూరైన 3 లక్షల 60 వేల రూపాయల చెక్కును పరకాల శాసన సభ్యుడు రేవూరి ప్రకాశ్ రెడ్డి.అందించినారు. పరకాల నియోజకవర్గం గీసుగొండ మండలం నందనాయక్ తండా గ్రామనికి చెందినా బదావత్ ఈశ్వర్ గత కొద్ది రోజుల క్రితం ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ కు గురై గాయపడగా విద్యుత్ శాఖ నుండి మంజూరైన రూ,, 3 లక్షల 60 వేల రూపాయల చెక్కును శనివారం హనుమకొండ భవానినగర్ లోని తన నివాసంలో బాదితునికి పరకాల శాసనసభ్యులు రేవూరి ప్రకాశ్ రెడ్డి అందచేశారు. ఈశ్వర్ కుటుంబ సభ్యులను అన్ని విధాలుగా ఆదుకుంటామని అన్నారు.

Related posts

పత్రికా విలేకరిని చంపుతా అని బెదిరిస్తున్న ప్రభుత్వ ఉద్యోగి*

Sambasivarao

గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పోరేషన్ 15వ డివిజన్ – మొగిలిచర్లలో మృతురాలి కుటుంబానికి పరామర్శి

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

adupashiva