Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చిన్నారులకు పలకల పంపిణి

జై భారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ ఆగస్టు 24
గీసుకొండ మండలంలోని ధర్మారం16 వడివిజన్ ధర్మారంలో చిన్నారి సిసిర పుట్టినరోజు పురస్కరించుకొని ధర్మారం అంగన్వాడీ కేద్రంలో పద్మశాలి సంఘము జిల్లా నాయకులు ఎలిగేటి కిష్టయ్య విద్యార్థులకు పలకలు, బలపాలు, పండ్లు పంపిణి చేశారు. కార్యక్రమం లో మనోజ్, కె యూ దూర విద్యా కేంద్రం కో ఆర్డినేటర్ శ్రీకాంత్, గట్టికోప్పుల రమేష్, మల్లేశం, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు

Related posts

తహసిల్దార్ కు వినతి పత్రం అందజేసిన నర్సంపేట డివిజన్ జర్నలిస్ట్ నాయకులు

Jaibharath News

అక్రమంగా నాటు సార రవాణా చేస్తు పట్టుబడ్డ ఇద్దరు వ్యక్తులు

Sambasivarao

ఉదృతంగా సమగ్ర శిక్ష ఉద్యోగుల దీక్షలు

Jaibharath News