Jaibharathvoice.com | Telugu News App In Telangana
కరీంనగర్ జిల్లా

కరీంనగర్ డిపోకు చేరుకున్న ఎలక్ట్రిక్ బస్సులు

జై భారత్ వాయిస్ న్యూస్ కరీంనగర్ ప్రతినిధి:- ఆగష్టు 26
కరీంనగర్-2 డిపోకు ఎలక్ట్రిక్ బస్సులు ఆదివారం చేరుకున్నాయి. రాష్ట్రంలోనే మొట్టమొదటిగా ఎలక్ట్రిక్ బస్సులు ప్రారంభం కానున్న డిపోగా చరిత్రలో నిలవనుంది. ఈ డిపోకు మొత్తం 70 ఎలక్ట్రిక్ బస్సులు కేటాయించగా. 33 సూపర్ లగ్జరీ బస్సులు రోడ్డెక్కేందుకు సిద్ధంగా ఉన్నాయి. డిపోలో ఇప్పటికే 11 కేవీ విద్యుత్ లైన్లు, 14 ఛార్జింగ్ పాయింట్లు, 3ఎలక్ట్రికల్ ట్రాన్స్ ఫార్మర్లు సిద్ధం చేశారు.

Related posts

డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ గారి బలిదాన్ దివస్ సందర్భంగా ఘన నివాళులు

పొన్నం సత్తయ్య గౌడ్ 14 వ వర్ధంతి

స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు పరేడ్ గ్రౌండ్ ముస్తాబు