భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 27 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలం మరియాపురం గ్రామంలోని ప్రమాదవశాత్తు గాయాలైన రంపీస శ్యాంసుందర్ , ఇటీవల మృతి చెందిన బిట్ల మొగిళి విషయం తెలుసుకుని కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఆర్ధిక సహాయాన్ని కాంగ్రెస్ మండల నాయకులు అల్లం మర్రెడ్డి అందించారు. ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు కందికొండ రాజకుమార్ తిరుమలరెడ్డి దిలీప్ రెడ్డి బిట్ల శివప్రసాద్ అడ్డాల దశరథ్ కుమార్ పులిచేరి రాజు ధారావత్ శివ కౌడగాని రాజకుమార్ బిట్ల జగన్ రాజు బిట్ల హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.

previous post