Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

తెలంగాణ గవర్నర్ ని కలిసిన వరంగల్ ఎమ్మేల్యే నాయిని రాజేందర్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-వరంగల్ మహానగర పర్యటనకు విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణుదేవ్ శర్మని ఎన్ఐటి లో మర్యాద పూర్వకంగా కలిసి స్వాగతం పలికిన వరంగల్ పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు నాయిని రాజేందర్ రెడ్డి. అంతకుముందు వరంగల్ నగరానికి విచ్చేసిన తెలంగాణ రాష్ట్ర మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజీలో గ్రౌండ్లో ఘన స్వాగతం పలికారు.

Related posts

హనుమకొండ జిల్లా కలెక్టరేట్ లో గ్రూప్ -1అధికారులతో జిల్లా కలెక్టర్ చాహత్ బాజ్ పాయి సమావేశం

ఏకశిల ప్రైమ్ పాఠశాలలో ముందస్తు క్రిస్మస్ వేడుకలు:

Jaibharath News

ఐస్ క్రీమ్ తయారీ దారుకు పెనాల్టీ.