Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హన్మకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ను సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ బ్లడ్ సెంటర్ ను గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ సందర్శించారు
రెడ్ క్రాస్ సొసైటీలో తలసేమియా & సికిల్ సెల్ ఎక్స్ టెన్షన్ బ్లాక్ & జనరిక్ ఫార్మసీ బ్లాక్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఉన్నతాధికారలు పాల్గొన్నారు.

Related posts

సంస్కృతీ, సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ

పరకాల నియోజకవర్గ అభివృద్ధిపై మంత్రి సమీక్ష సమావేశం

బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ పార్టీలో చేరిన బొల్లోనిపల్లి ఉప సర్పంచ్ బొల్లి కనుకయ్య

Jaibharath News