Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హన్మకొండ ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ బ్లడ్ సెంటర్ ను సందర్శించిన గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-
ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ హనుమకొండ బ్లడ్ సెంటర్ ను గవర్నర్ జీష్ణు దేవ్ వర్మ సందర్శించారు
రెడ్ క్రాస్ సొసైటీలో తలసేమియా & సికిల్ సెల్ ఎక్స్ టెన్షన్ బ్లాక్ & జనరిక్ ఫార్మసీ బ్లాక్ ను గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి పొన్నం ప్రభాకర్ జిల్లా ఉన్నతాధికారలు పాల్గొన్నారు.

Related posts

పేద వారి కోసం గృహ లక్ష్మి పథకం – ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News

వికారాబాద్ కలెక్టర్ మీద జరిగిన దాడిని తెలంగాణ రాష్ట్ర తహశీల్దార్ల అసోసియేషన్ రాష్ట్ర నేతల ఖండన

ఆత్మకూరు లో గొర్రెల యూనిట్ల పంపిణీ

Jaibharath News