జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలంలఎలుకుర్తిహవేలీ కి చెందిన సామల హరీశ్ వివాహా వేడుకల్లో నిమ్స్ వైద్యులు మార్తా రమేష్ హజరై నూతన వధూవరులను అశీర్వదించారు. డాక్టర్ వెంట సినీ డైరెక్టర్ రమేష్, కెమెరామన్ భాస్కర్, రవీందర్ రెడ్డి, అమరనాథ్, ముదిగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.
