Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

నూతన దంపతులను నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్ అశీర్వదించారు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలంలఎలుకుర్తిహవేలీ కి చెందిన సామల హరీశ్ వివాహా వేడుకల్లో నిమ్స్ వైద్యులు మార్తా రమేష్ హజరై నూతన వధూవరులను అశీర్వదించారు. డాక్టర్ వెంట సినీ డైరెక్టర్ రమేష్, కెమెరామన్ భాస్కర్, రవీందర్ రెడ్డి, అమరనాథ్, ముదిగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related posts

ఓరుగల్లు నుండి ఇద్దరు మంత్రులు ప్రమాణస్వీకారం

Jaibharath News

రాచకొండపై సీఎం రేవంత్ రెడ్డి దృష్టి

Jaibharath News

తెలంగాణ ప్రభుత్వానికి, భారత ఆర్మీకి మధ్య సమస్యలు చర్చతో పరిష్కారం