Jaibharathvoice.com | Telugu News App In Telangana
హైదరాబాద్ జిల్లా

నూతన దంపతులను నిమ్స్ అనుసంధానకర్త మార్త రమేష్ అశీర్వదించారు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలంలఎలుకుర్తిహవేలీ కి చెందిన సామల హరీశ్ వివాహా వేడుకల్లో నిమ్స్ వైద్యులు మార్తా రమేష్ హజరై నూతన వధూవరులను అశీర్వదించారు. డాక్టర్ వెంట సినీ డైరెక్టర్ రమేష్, కెమెరామన్ భాస్కర్, రవీందర్ రెడ్డి, అమరనాథ్, ముదిగొండ శ్రీనివాస్ పాల్గొన్నారు.

Related posts

ఋణమాఫీ కానీ రైతులకు మాఫీ చేయాలని మంత్రికీ వినతి

Sambasivarao

MISS WORLD-2025 ప్రపంచ సుందరి 2025 పోటీకి కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేయాలి .ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి

కంచి కామకోటి పీఠం  ఆచార్యులుగా  సత్య వెంకట సూర్య సుబ్రహ్మణ్య గణేష శర్మకు సిఎం రేవంత్ రెడ్డి శుభాభినందనలు