Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓస్ సంఘం నాయకులు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-
హన్మకొండ రాంనగర్ లో హన్మకొండ జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడు నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకోగా త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ ఉద్యోగ సంఘం నాయకులు కొండా మురళీధర్ రావుని శాలువ, తలపాగతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Related posts

హనుమకొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

సెప్టెంబర్ 9న జాతీయ లోక్ అదాలత్

అగ్రంపహాడ్ జాతరకు సిపిని ఆహ్వానించిన పూజారులు*

Jaibharath News