Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాద పూర్వకంగా కలిసిన టీఎన్జీఓస్ సంఘం నాయకులు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హనుమకొండ ప్రతినిధి:-
హన్మకొండ రాంనగర్ లో హన్మకొండ జిల్లా టీఎన్జీఓఎస్ సంఘం అధ్యక్షుడు నాయకులు మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావుని మర్యాదపూర్వకంగా కలిసి తమ సమస్యలను విన్నవించుకోగా త్వరలోనే మీ సమస్యలను పరిష్కరిస్తామని మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు హామీ ఇచ్చారు.. ఈ సందర్భంగా టీఎన్జీఓఎస్ ఉద్యోగ సంఘం నాయకులు కొండా మురళీధర్ రావుని శాలువ, తలపాగతో సత్కరించి జ్ఞాపికను బహుకరించారు.

Related posts

బిఆర్ఎస్ పార్టీతోనే గ్రామాల అభివృద్ది సాధ్యం: ఎమ్మేల్యే ధర్మా రెడ్డి

Jaibharath News

కళ్యాణ లక్ష్మి, షాది ముబారాక్ చెక్కులు పంపిణీ.

Jaibharath News

గృహలక్ష్మి లబ్దిదారులకు మంజూరు పత్రాలు అందించిన ఎమ్మేల్యే

Jaibharath News