Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హన్మకొండలో గవర్నర్ విష్ణు దేవ్ వర్మతో మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటన

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 హన్మకొండ ప్రతినిధి:-
హన్మకొండలో గవర్నర్ జిష్ను దేవ్ వర్మతో కలిసి మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క పర్యటించారు.. గవర్నరుతో కలిసి వెయ్యి స్థంబాల గుడిని సందర్శించారు. గవర్నర్, మంత్రులు పొన్నం ప్రభాకర్, సీతక్క వెయ్యి స్థంబాల గుడిలో శివాలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వెయ్యి స్థంబాలగుడిలో డాక్యూమెంటరీ వీక్షించార. భద్రకాళిఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసిన గవర్నర్, మంత్రులు. ఖిలా వరంగల్ కోటను సందర్శించి కాకతీయుల చరిత్రను తెలుసుకున్న గవర్నర్. ఖీలా వరంగల్ లో కాకతీయ కీర్తి తోరణం వద్ద పేరిణి నృత్యం, రాణి రుద్రమ నాటకాన్ని గవర్నర్, మంత్రులు. వీక్షించారు,.

Related posts

ఆత్మకూరు లో పూర్వ విద్యార్థుల సమ్మేళనం

Jaibharath News

సెంట్ థెరిసా పాఠశాల లో ఘనంగా సిల్వర్ జూబ్లీ ఉత్సవాలు

ఉద్యోగ పరస్పర సహకార సంఘం అధ్యక్షులు గా చంద్రయ్య

Jaibharath News