Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గవర్నర్ కి స్వాగతం పలికిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 28 వరంగల్ ప్రతినిధి:-తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ మూడు రోజుల పర్యటనలో భాగంగా వరంగల్ జిల్లా ఖిలా వరంగల్ సందర్శనకి రావడం జరిగింది. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు పుష్పగుచ్చం అందజేసి సాదరంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలను కొండా మురళీధర్ రావు, గవర్నరుతో కలిసి వీక్షించారు. కళాకారులను అభినందించారు.

Related posts

సీనియర్ జర్నలిస్టు తిరుపతి రెడ్డి మృతదేహానికి పూలమాలవేసి నివాళులర్పించిన మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

Gopala naveenraju గోపాల నవీన్ రాజు  జన్మదిన వేడుకలు :

18న కలెక్టరేట్ ను జయప్రదం చేయండి