Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం*

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//విశ్వనాథపురంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ ప్రతినిధి:-మండల పార్టీ ఉపాధ్యక్షులు జన్ను రమేష్ నానమ్మ స్వర్గీయ జన్ను కొమురమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి. రూ 15.000/- వేల ఆర్థిక సహాయం అందించినటువంటి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము శ్రీకాంత్ మరియు మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మూఢ నరసింహ, విశ్వనాధపురం గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రు, చల్ల కృష్ణారెడ్డి, మర్రి క్రాంతి, దాడి శివ, దునికి కొమురయ్య, జన్ను శ్రవణ్, జన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

బ్యాంకు లావాదేవీల్లో అప్రమత్తం ..సెర్ప్ -డి ఆర్ డి ఏ ఏపిఎం ఈశ్వరయ్య

ఎ. జ్యోతి

కపాలని మాతగా భద్రకాళి మాత దర్శనం

వరంగల్లుకి మొదటి ఒలింపిక్ బహుమతితెచ్చిన జీవంజి దీప్తికి అభినందనలు తెలియజేసిన వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు