Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం

*నిరుపేద కుటుంబానికి ఆర్థిక సహాయం*

వరంగల్ జిల్లా//గీసుకొండ మండలం//విశ్వనాథపురంజై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 29 వరంగల్ ప్రతినిధి:-మండల పార్టీ ఉపాధ్యక్షులు జన్ను రమేష్ నానమ్మ స్వర్గీయ జన్ను కొమురమ్మ మృతి చెందిన విషయం తెలుసుకుని. వారి కుటుంబ సభ్యులను పరామర్శించి. రూ 15.000/- వేల ఆర్థిక సహాయం అందించినటువంటి. మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు కొమ్ము శ్రీకాంత్ మరియు మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీనివాస్. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మూఢ నరసింహ, విశ్వనాధపురం గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రు, చల్ల కృష్ణారెడ్డి, మర్రి క్రాంతి, దాడి శివ, దునికి కొమురయ్య, జన్ను శ్రవణ్, జన్ను నరేష్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

నాటు సారా పట్టుకున్న జక్కాల పరమేష్

Jaibharath News

మహిళల ఆర్థిక అభివృద్ధి కోసం కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం కృషి: ఎమ్మేల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే