April 7, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

మహబూబాబాద్ పట్టణంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ

జై భారత్ వాయిస్ న్యూస్ ఆగష్టు 30 నర్సంపేట ప్రతినిధి:-
మహబూబాబాద్ పట్టణంలోని కాసం ఫ్యాషన్స్ లో చోరీ జరిగింది. ఈ చొరీలో సూమారు3 లక్షల 40 వేల రూపాయలు అపహరించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో గ్రిల్స్ తొలగించి లోనికి ప్రవేశించిన దొంగలు గ్యాస్ కట్టర్ తో లాకర్ పగులగొట్టి నగదు అపహరించిన దొంగలు కాసం యాజమాన్యం పోలీసులకు ఫిర్యాదు చేశారు. డాగ్ స్కాడ్, క్లూస్ టీమ్ తో విచారణ చేస్తున్న పోలీసులు ఇంకా వివరాలు తెలియాల్సి ఉంది.

Related posts

మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మహబూబాబాద్ జిల్లాలోని భారీ వర్షాలకు దెబ్బతిన్న గ్రామాలల్లో పర్యటించిన సీఎం రేవంత్ రెడ్డి

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి శివారులో కొట్టుకపోయినా రైల్వే ట్రాక్