బ్రేకింగ్ న్యూస్ : *కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి శివారులో కొట్టుకపోయినా రైల్వే ట్రాక్*
మహబూబాబాద్ జిల్లా// కేసముద్రం మండలం//తాళ్ల పూస పల్లి జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట డివిజన్ ప్రతినిధి:-కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.మహబూబాబాదులో నిలిచిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, పలు రైళ్ల నిలిపివేత.