Jaibharathvoice.com | Telugu News App In Telangana
మహబూబాబాద్ జిల్లా

కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి శివారులో కొట్టుకపోయినా రైల్వే ట్రాక్

బ్రేకింగ్ న్యూస్ : *కేసముద్రం మండలం తాళ్లపూస పల్లి శివారులో కొట్టుకపోయినా రైల్వే ట్రాక్*

మహబూబాబాద్ జిల్లా// కేసముద్రం మండలం//తాళ్ల పూస పల్లి జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట డివిజన్ ప్రతినిధి:-కేసముద్రము మండలం తల్లపూసపల్లి శివారు రైల్వే స్టేషన్ సమీపంలో వర్షానికి కొట్టుకపోయిన రైల్వే ట్రాక్.మహబూబాబాదులో నిలిచిన మచిలీపట్నం ఎక్స్ ప్రెస్, పలు రైళ్ల నిలిపివేత.

Related posts

మీ కష్టానికి తగిన ప్రతిఫలం లభిస్తుంది : ఎమ్మెల్యే యెన్నం శ్రీనివాస్ రెడ్డి

మత్స్యకారుడి వలలో 32 కిలోల భారీ చేప

తొర్రూర్ ఎస్ బి ఐ బ్యాంకులో చెలరేగిన మంటలు