Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు

*వరదల్లో చిక్కుకున్న ఆర్టీసీ బస్సు సహాయం కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికులు*

వరంగల్ జిల్లా//నెక్కొండ// వెంకటాపురం//

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 నర్సంపేట ప్రతినిధి:-

నెక్కొండ మండలం వెంకటాపురం చెరువు కట్ట మీద వరదలో చిక్కున్న ఆర్టీసీ బస్సు. దిక్కుతోచని పరిస్థితిలో 45 మంది ప్రయాణికులు. వరంగల్ నుండి మహబూబాబాద్ వెళ్తున్న TS24Z 0018 నెంబరు గల ఆర్టీసీ బస్సు నెక్కొండ – వెంకటాపురం చెరువు కట్ట పైన నిన్న రాత్రి వరద ప్రభావంతో చిక్కుకు పోయింది. రాత్రి నుండి ఇప్పటివరకు ముందుకు వెనకకు పోలేక ప్రాణాపాయ పరిస్థితిలో సహాయంకోసం ఎదురు చూస్తున్న ప్రయాణికులు.

Related posts

త్వరలో  గ్రామీణ భారత్ ఆగ్రో ఎక్స్పో సదస్సు 

Sambasivarao

ఆర్ఎంపి పి.ఎం.పి సంఘాల నిరసన ర్యాలీ

వరంగల్ పోచమ్మ మైదాన్ సెంటర్లో కేటీఆర్ దిష్టిబొమ్మ దగ్ధం