Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ధర్మారం నుండి ఓగ్లాపూర్ పోయే రోడ్డులో పోతరాజు పల్లి నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు

*ధర్మారం నుండి ఓగ్లాపూర్ పోయే రోడ్డులో పోతరాజు పల్లి నుండి ఉదృతంగా ప్రవహిస్తున్న వరద నీరు*

వరంగల్ జిల్లా// గీసుకొండ మండలం//పోతరాజుపల్లి
జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 1 వరంగల్ ప్రతినిధి:-

పోతరాజు పల్లి చెరువు మత్తడి పోయడంతో బొడ్డు చింతలపల్లి పోతరాజు పల్లి గ్రామాల మధ్య గల కాజ్ వే పైనుండి వరద నీరు పోతుంది. దీంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. ఎవరు కూడా ఈ రోడ్డు గుండా ప్రయాణాలు ప్రస్తుతం చేయొద్దని అధికారులు ప్రకటించారు. ధర్మారం నుండి పోతరాజుపల్లి, బొడ్డు చింతల పల్లి, ముస్త్యాల పల్లి, తక్కల్లపాడు ద్వారా ఒగ్లాపూర్ కి ఈ రోడ్డు ద్వారా ప్రయాణం చేయవచ్చు.

Related posts

గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం ను వరంగల్ అడిషనల్ కలెక్టర్ సంద్యారాణి ఆకస్మికంగా తనిఖీ

కృష్ణా నగర్ లో పాడిపశువులకి గాలికుంటు, లంపి స్కిన్ వ్యాధి నివారణ టీకాలు

Jaibharath News

తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి 14 పార్లమెంట్ సీట్లు మాజీ మేయర్ గుండా ప్రకాష్ రావు

Jaibharath News