May 3, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ పంపిణీ*

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-కొండా దంపతుల ఆదేశానుసారం గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాల వలన 37వ డివిజన్ గిరిప్రసాద్ నగర్లో ముంపుకు గురైన కుటుంబాలకు మున్సిపల్ కార్పొరేషన్ నుండీ కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్, మరియు డివిజన్ అధ్యక్షులు బోయిని దూడయ్య, కాంగ్రేస్ ముఖ్య నాయకుల బృందం చేత ముంపుకు గురైన కుటుంబాలకు బ్లాంకెట్స్ అందించడం జరిగింది.

Related posts

బోధిస్తూ.. రచనల్లో రాణిస్తూన్న చిలువేరు శ్రీనివాసులు

పిల్లలకు పోషకాహారం అందించాలి

చంద్రయ్య పల్లి లో రిలీఫ్ ఆస్పత్రి ఆధ్వర్యంలో వైద్యశిబిరం

Notifications preferences