Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మనుగొండ నాగయ్య పల్లె ప్రధాన రహదారి వరద నీటికి కోతకు గురి*

 

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 2 వరంగల్ ప్రతినిధి:-

మండల పార్టీ అధ్యక్షులు తుమ్మనపల్లి శ్రీన  గత రెండురోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాల కారణంగా దెబ్బతిన్నటువంటి నాగయ్య పల్లి & మనుగొండ ప్రధాన రహదారిని మరియు ఎప్పటినుండో కోతకు గురవుతున్నటువంటి మండలంలోనే పెద్ద చెరువైనటువంటి మనుగొండ గ్రామ నరసింహచెరువు కట్టని పరిశీలించి మరమ్మత్తుల కోసం తగు ఏర్పాట్లను చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించిన పరకాల నియోజకవర్గ శాసనసభ్యులు రేవూరి ప్రకాష్ రెడ్డి. ఈ కార్యక్రమంలో మండల నాయకులు కొమ్ము శ్రీకాంత్ మాజీ ఎంపీపీ బీమగాని సౌజన్య, మండల పార్టీ ముఖ్య నాయకులు, సంబంధిత అధికారులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

పర్వతగిరి సర్కిల్ ఇన్స్పెక్టర్ గా రాజగోపాల్

గాంధీ జయంతి వేడుకలు

రాత్రి దీక్షలు

Jaibharath News