Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఆర్ధిక సహాయాన్ని అందజేసిన కాంగ్రెస్ నాయకులు.

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:-

గీసుకొండ మండలం విశ్వనాధపురంలో ఇటీవల కాలంలో జన్ను కొమురమ్మ మరణించారు కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఐదు వేల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని కాంగ్రెస్ మండల నాయకులు వీరగోని రాజు కుమార్ అందజేసిన ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రు తిరుపతి కొమురయ్య రమేష్ సతీష్ నరేష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

Related posts

గీసుకొండలో అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ

పెండింగ్ చలాన్ల చెల్లింపు గడువు పెంపు వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా

Jaibharath News

ప్రణాళికబద్ధంగా చదివితే రాణించవచ్చు..యువ సైంటిస్ట్‌ డాక్టర్‌ తోట శ్రవణ్‌కుమార్‌