జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 వరంగల్ ప్రతినిధి:-
గీసుకొండ మండలం విశ్వనాధపురంలో ఇటీవల కాలంలో జన్ను కొమురమ్మ మరణించారు కాంగ్రెస్ జిల్లా నాయకులు అల్లం బాలకిషోర్ రెడ్డి ఐదు వేల రూపాయలను ఆర్ధిక సహాయాన్ని కాంగ్రెస్ మండల నాయకులు వీరగోని రాజు కుమార్ అందజేసిన ఈ కార్యక్రమంలో మాదాసి రాంబాబు గ్రామ పార్టీ అధ్యక్షులు బద్రు తిరుపతి కొమురయ్య రమేష్ సతీష్ నరేష్ శ్రావణ్ తదితరులు పాల్గొన్నారు

previous post