*సీరోల్ ఎస్సై నగేష్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి*మహబూబాబాద్ జిల్లా//మర్రిపేడ మండలం//సీతారాం తండాజై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 3 మహబూబాబాద్ ప్రతినిధి:-భారీ వర్షం ధాటికి మరిపెడ మండలంలోని సీతారాం తండాను వరద ముంచెత్తింది. ఈ సమాచారం అందుకున్న సీరోల్ ఎస్సై నగేష్ తన సిబ్బందితో సిరోల్ వెళ్ళి ప్రజలను అప్రమత్తం చేసి ఎత్తైన ప్రదేశంలోకి తరలించడంతో పాటు ఓ వృద్ధురాలిని స్వయంగా ఎస్సై నగేష్ జోలె కట్టి ఎత్తుకొని వెళ్ళారు. ఈ క్రమంలో ఎస్సై చూపిన ప్రతిభ, ధైర్య సాహసాలకు ఎస్సై నగేష్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు.

previous post