Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలను పరిష్కరించాలి

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 5 కేయూ
కాకతీయ యూనివర్సిటీ పరిధిలో ఉన్న డిగ్రీ కళాశాల విద్యార్థులకు అడ్వాన్స్ సప్లమెంటరీ పరీక్షలు నిర్వహించాలని , ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్న సమస్యలు పరిష్కరించాలని ఏబీఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు మంద నరేష్ డిమాండ్ చేశారు. హన్మకొండ చౌరస్తా నుండి కాకతీయ యూనివర్సిటీ వరకు ర్యాలీ గా వచ్చి వీసీ ఆఫీస్ ముట్టడి చేసిన డిగ్రీ కళాశాల విద్యార్థులకు ఏబిఎస్ఎఫ్ ఆధ్వర్యంలో వినతి పత్రం సమర్పించారు

Related posts

పరకాల పట్టణంలో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా గురుపూజోత్సవం వేడుకలు

అందని ద్రాక్షగా మారిన ఇంటర్మీడియట్ మధ్యాహ్న భోజన పథకం

పవర్‌ప్రిడ్‌’లో కొండచిలువ కలకలం