Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం

*బాసాని సుదర్శనం జ్ఞాపకార్థం ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు బూట్లు పంచిపెట్టిన బాసాని కుటుంబం* 

హన్మకొండ జిల్లా//శాయంపేట 

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 6 పరకాల ప్రతినిధి:-

శాయంపేట మండల కేంద్రంలోని జెడ్ పి హెచ్ ఎస్ బాలుర పాఠశాలలో విద్యార్థులందరికీ బాసని సుదర్శనం జ్ఞాపకార్థం వారి భార్యా పిల్లలు భాషని అరుణ సృజన చైతన్యలచే వారి తరఫున వారి సోదరుడు భాషను సుబ్రహ్మణ్యం విద్యార్థులందరికీ బూట్లను ప్రధానం చేసినారు. ఈ సందర్భంగా భాషను సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ విద్యార్థులందరూ కష్టపడి బాగా చదువుకొని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని తమ పాఠశాలకు ఉపాధ్యాయులకు పేరు తీసుకురావాలని అన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మత్స్యగిరి స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డ్ చైర్మన్ సామల బిక్షపతి ప్రధానోపాధ్యాయులు శ్రీనివాస్ పద్మ సదానందం హాజీముద్దీన్ ఉదయ్ సత్యప్రసాద్ రాజేష్ శర్మ విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

గీసుకొండ గ్రామపంచాయతీ కార్యాలయంలో జాతీయ జెండా ఆవిష్కరణ

నిరుపేద వ్యక్తి దహన సంస్కారాలకి ప్రజలను చైతన్యపరిచి దయాగుణం చాటుకున్న పోలీస్ అధికారి

Sambasivarao

లోతట్టు ప్రాంతాలను పరిశీలించిన ఎమ్మెల్యే