Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

దీప కు ఉత్తమ ఉపాధ్యాయురాలు అవార్డు

జై భారత్ వాయిస్ న్యూస్ రంగశాయిపేట
విజన్ సౌజన్య హై స్కూల్  విలాసాగరం దీప విశ్వనాథ్  ఉత్తమ ఉపాధ్యాయురాలుగా వరంగల్ జిల్లా కలెక్టర్ సత్య శారద చేతుల మీదుగా అవార్డును అందుకున్నారు.వరంగల్ జిల్లాలో గురుపూజోత్సవం సందర్భంగా  ప్రైవేట్ పాఠశాలల విభాగం నుంచి జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎన్నిక కాబడినదీపవిశ్వనాథ్ కు గురుపూజోత్సవం వేడుకలలో జిల్లా కలెక్టర్ సత్య శారద జిల్లా ఉన్నతాధికారులతో అవార్డును స్వీకరించారు ఈ సందర్భంగా గ్రేటర్ వరంగల్ రంగశాయిపేట లక్ష్మీ గణపతి పరపతి సంఘం సభ్యులు దీప విశ్వనాథకు శుభాకాంక్షలు తెలిపారు మాజీ కార్పొరేటర్ కేడల. పద్మ జనార్ధన్ దీపకు శుభాకాంక్షలు తెలిపి సన్మానించారు.

Related posts

గాంధీ జయంతి వేడుకలు

ప్రపంచ వృద్ధులపై వేధింపులు నివారణ అవగాహన దినోత్సవ సభళ

Jaibharath News

అయోధ్య శ్రీ రాముల వారి అక్షింతల వితరణ