Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్

*హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చేరువతో గుర్తుతెలియని శవాన్ని ఎంజిఎంకు తరలించి మానవత్వాన్ని చాటుకున్న పోలీస్*

హన్మకొండ

జై భారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 7 హనుమకొండ ప్రతినిధి:-

హనుమకొండ చౌరస్తా లష్కర్ బజార్ లో ఇటీవల ఒక గుర్తు తెలియని మృతదేహంని ముట్టుకునే విధంగా లేకపోవటంతో ఎవరు ముందుకు రాకపోగా హనుమకొండ ఎస్ హెచ్ ఓ వై సతీష్ చోరవతో కానిస్టేబుల్ రమణాకర్ మృతదేహాన్ని ఎంజీఎంకి అంబులెన్స్ లో తరలించి వారి మానవత్వం చాటుకున్నారు. ఈ విషయం సోషల్ మీడియా ద్వారా తెలుసుకొని వారిని కలిసి అభినందించి సన్మానించడం జరిగింది. ఈ కార్యక్రమంలో దీపక్ రెడ్డి, కౌటిల్ రెడ్డి, రజినీకాంత్, పాల్గోనడం జరిగింది.

Related posts

శ్రీ సమ్మక్క సారలమ్మ జాతర చైర్మన్  పాలకమండలి సభ్యుల ప్రమాణ స్వీకారం

జాతీయ స్థాయికి ఎదిగిన నీరుకుళ్ళ ఖోఖో క్రీడాకారుడు ప్రోత్సాహం అందించాలి

వైభవంగా లక్ష్మీనర్సింహస్వామి కళ్యాణోత్సవం

Jaibharath News