జైభారత్ వాయిస్ న్యూస్ భాగ్యనగరం సెప్టెంబర్ 7)
హైదరాబాద్ ఖైరతాబాదులోని 70 అడుగుల వినాయకుడు గణేష్ మండలి ఉత్సవ కమిటీ ఆహ్వానం మేరకు. నిమ్స్ ఆసుపత్రి లైజనింగ్ ఆఫీసర్, తెలంగాణ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులు, ఆహా అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు.డాక్టర్ మార్త రమేష్ దేవుని విగ్రహానికి కండువా, జంధ్యము, గరిక మాల ధారణ సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు

previous post