Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

చాకచక్యంగా జేబు దొంగను పట్టుకున్న బస్టాండ్ పోలీస్

*చాకచక్యంగా జేబు దొంగను పట్టుకున్న బస్టాండ్ పోలీస్*

వరంగల్ జిల్లా//నర్సంపేట
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 8 నర్సంపేట ప్రతినిధి:-

గురజాల గ్రామస్తుడు డక్క సాంబయ్య అనే ప్రయాణికుడు నర్సంపేట నుండి హనుమకొండకు వెళ్ళుటకు నర్సంపేట బస్టాండులో హనుమకొండ బస్సు ఎక్కుతుండగా ఓ దొంగ తన జేబులో నుండి ఎనిమిది వేల రూపాయలు దొంగతనం చేస్తుండగా పట్టుకున్న బస్టాండ్ పోలీస్ సిబ్బంది.

Related posts

సిద్ధార్థ పాఠశాలలో స్వయం పరిపాలన దినోత్సవ వేడుకలు

Jaibharath News

వరంగల్‌ పోలీస్‌ కమిషనరేట్‌ పరిధిలో సిటీ పోలీస్‌ యాక్ట్‌ అమలు

అనతారం కు చెందిన కిరణ్ కు యుపిఎస్సీ లో 568 ర్యాంకు