Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గిరిప్రసాద్ నగర్ లో మహా అన్నదానం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 9 వరంగల్ ప్రతినిధి:-వరంగల్ శంభునిపేటలోని గిరిప్రసాద్ నగరులో గణపతి నవరాత్రి ఉత్సవాలలో భాగంగా బోరిగం (దుబాయ్ ) శ్రీనివాస్ ఏర్పాటు చేసిన మహా అన్నధాన కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొన్న స్థానిక కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్. ఈ సందర్బంగా ప్రజలను ఉద్దేశించి కార్పొరేటర్ బోగి సువర్ణ సురేష్ మాట్లాడుతూ గణేశుని ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలని ప్రజలందరూ సుఖ సంతోషాలతో,ఆయురారోగ్యాలతో, అష్టైశ్వర్యాలతో ఉండాలని కోరారు. అనంతరం భోజనాలు వడ్డీంచి ప్రజలతో కలిసి అన్నదానంలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమం స్థానిక పెద్దలు ఎండీ ఉల్ఫాత్, రంజిత్, నరేష్, యాదగిరి, శ్రీనులతో పాటు ప్రజలు పాల్గొన్నారు.

Related posts

వరంగల్ వ్యవసాయ అధికారుల కొత్త మొబైల్ ఫోన్ నంబర్స్

రాష్ట్ర స్థాయి స్థాయి సబ్ జూనియర్ ఖో ఖో పోటీలకు  బాలబాలికల ఎంపిక

Sambasivarao

ఉప్పరపల్లి గ్రామంలో ప్రభుత్వ భూమిలో అక్రమంగా నిర్మాణాలు చేసిన ఇండ్లను కూల్చివేసిన తహసీల్దార్

Sambasivarao