Jaibharathvoice.com | Telugu News App In Telangana
ఏలూరు

కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు కి కీలక పదవి

ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ ఛైర్మన్ గా టీడీపీ నేత, కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు గారు ఎన్నికయ్యారు. ఢిల్లీలో జరుగుతున్న
2వ ఆసియా-పసిఫిక్ మినిస్టీరియల్ కాన్ఫరెన్స్ లో 40 దేశాల సభ్యులు ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు ఈ సందర్భంగా ఎంపీ రామ్మోహన్ నాయుడు గారు మాట్లాడుతూ దేశం తరఫున దక్కిన ఈ గౌరవాన్ని
బాధ్యతగా స్వీకరిస్తానని తెలిపారు. విమానయాన రంగాన్ని ప్రజలకు మరింతగా అందుబాటులోకి తెచ్చేందుకు,సభ్యదేశాల మధ్య రవాణాను సులభతరం చేసేందుకు కృషిచేస్తానని వెల్లడించారు.

Related posts

ఏలూరు జిల్లా విద్యుత్ అధికారులతో ఎంపీ పుట్టా మహేష్ కుమార్ సమీక్షా సమావేశం.

KATURI DURGAPRASAD

ఘనంగా కైకలూరు లో ప్రజాప్రతినిధుల అభినందన సభ.

KATURI DURGAPRASAD

చిన్ని కృష్ణుని ఆశీర్వదము చల్లని దీవెనతో రాష్ట్ర ప్రజలు సుభిక్షంగా ఉండాలి మంత్రి కొలుసు పార్థసారధి

KATURI DURGAPRASAD