Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయక కమిటీ సభ్యులు

*అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించిన వినాయక కమిటీ సభ్యులు*

వరంగల్ జిల్లా//ఖానాపురం మండలం//బుధరావుపేట
జేభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 11 నర్సంపేట ప్రతినిధి:-

బుధరావుపేటలో ఏర్పాటుచేసిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొని వినాయక మండపంలో ప్రత్యేక పూజలు చేసిన వినాయక కమిటీ సభ్యులు వడ్ల బాబు భైరబోయిన సతీష్, హనుమండ్ల శ్రీను, భూతం నరేష్ అడుప రాజు, చిర్రా శేఖర్ మహేందర్ నాన్నబాల మధు ఓరుగటి రాకేష్,చిర్ర క్రాంతి కుమార్ భార్గవ్ కార్యక్రమంలో అన్నదానానికి హాజరైన నాయకులు గ్రామ పెద్దలు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు.

Related posts

బుధరావుపేట యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఆవులపల్లి రాజు మరణం

Sambasivarao

దీప్తి జీవాంజికి గ్రూప్- 2 ఉద్యోగం కల్పించిన సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు

Sambasivarao

చెన్నారావుపేట ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించిన రాకేష్ రెడ్డిని అభినందించిన ఆర్.ఎం.పి పి.ఎం.పి డాక్టర్లు

Sambasivarao