Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

రాష్ట్ర స్థాయి బెస్ బల్ టోర్నమెంట్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక

*రాష్ట్ర స్థాయి బెస్ బల్ టోర్నమెంట్ కు ఇద్దరు విద్యార్థులు ఎంపిక*

వరంగల్ జిల్లా//వర్ధన్నపేట మండలం//ఇల్లంద గ్రామంజైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 12 వర్ధన్నపేట ప్రతినిధి:-

ఈనెల 14,15,16 తేదీల్లో నిర్మల్ జిల్లాలో జరుగుతున్న రాష్ట్ర స్థాయి బేస్ బాల్ టోర్నమెంట్ లో మన ఇల్లంద ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న ఇద్దరు విద్యార్థులు ఎంపిక అయ్యారు. మన పాఠశాల లో 9 వ తరగతి చదువుతున్న ఐశ్వర్య, పరమేశ్వర్ అనే విద్యార్థులు ఎంపిక అయ్యారు వారికి మనం కూడా అభినందనలు తెలుపుతు అల్ ది బెస్ట్ తెలుపుదాం. విద్యార్థులను చదువుతో పాటు క్రీడా రంగాల్లో కూడా నైపుణ్యం సాధించడానికి కృషి చేస్తున్న పీడీ భవాని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు ప్రత్యేక కృతజ్ఞతలు.

Related posts

టీఎన్జీఓస్ ఆధ్వర్యంలో మహాత్మాగాంధీ జయంతి వేడుకలు

మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు ఆత్మీయ పరామర్శ

శాయంపేట హవేలీలో పంచాల రాయలస్వామి కళ్యాణం