Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కుడా చైర్మన్ ను  మర్యాద పూర్వకంగా కలిసిన ఏఎంసీ డైరెక్టర్ భోగం కమల

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 హనుమకొండ పరకాల వ్యవసాయ మార్కెట్ కమిటీ (ఏఎంసీ) డైరెక్టరుగా భోగం కమల ఎన్నికైన సందర్బంగా కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డిని హనుమకొండ లోని వారి నివాసంలో మర్యాద పూర్వకంగా కలిసి శాలువా కప్పి కృతజ్ఞతలు తెలియచేశారు.

Related posts

భక్తజనంతో కిటకిటలాడిన అగ్రంపహాడు జాతర -కిక్కిరిసిపోయిన క్యూలైన్లు

Jaibharath News

తిరుమలగిరి లో సీతారాముల కళ్యాణం

ఆర్ట్స్ కళాశాలలో సమస్యలు పరిష్కరించాలి!