Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

బుధరావుపేట యువజన కాంగ్రెస్ కార్యదర్శి ఆవులపల్లి రాజు మరణం

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 14 నర్సంపేట ఖానాపురం మండలం బుధరావుపేట యువజన కాంగ్రెస్ కార్యదర్శి అవురపల్లి రాజు తెల్లవారుజామున మరణించారు మృతదేహానికి బ్లాక్ కాంగ్రెస్ అద్దక్షులు ఎడ్ల జగన్ మోహన్ రెడ్డి  మార్కెట్ వైస్ చైర్మన్ మండల పార్టీ అద్దక్షులు హరిబాబు పూల మాల వేసి వారి కుటుంబాన్ని పరామర్శించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ మండల అద్దక్షులు షేక్ ముస్తఫా, ఎస్టి సెల్ మండల అద్దక్షులు భాను, కిసాన్ సెల్ మండల అద్యక్షుడు చెడిపాక ఉపేందర్, గ్రామ పార్టీ అద్దక్షులు లాల్ సాహెబ్, గ్రామ సీనియర్ నాయకులు  తదితరులు పాల్గొన్నారు

Related posts

కొమ్మాల జాతర లో మెడికల్ క్యాంపును సందర్శించిన డిప్యూటీ డిఎంహెచ్ఓ

ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పుట్టినరోజు సందర్భంగా రక్తదానం చేసిన రేవూరి టీం

Sambasivarao

శ్రీరామకృష్ణ మోడల్ స్కూల్ లో శ్రీకృష్ణ జన్మష్టామి వేడుకలు