Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

సి. ఆర్. రావు ఒలంపియాడ్-2004″ గురుకుల్ దిస్కూల్ పాఠశాల విద్యార్థి ప్రతిభ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 హనుమకొండ ప్రతినిధి:-హన్మకొండ బాలసముద్రంలోని గురుకుల్ దిస్కూల్ పాఠశాల సి. ఆర్. రావు 2024 వారు నిర్వహించిన ప్రతిభ పరీక్షలలో రాష్ట్రస్థాయిలో మూడవ ర్యాంకును పదవతరగతి చదువుతున్న టి. ప్రతిభ సాధించింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు హాజరై  ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అభినందనలు తెలియజేయడం జరిగింది అనంతరం ప్రొఫెసర్ వెంకటరావు విద్యార్థులకు బహుమతులను అందచేశారు ఈ సందర్భంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థినిని పాఠశాల డైరెక్టర్లు, ప్రధానో పాధ్యాయురాలు సారిక  ఉపాధ్యాయ బృందం అభినందించారు.

Related posts

ఆత్మకూరు సీఐగా క్రాంతికుమార్ బాధ్యతల స్వీకరణ

Jaibharath News

కేంద్ర ప్రభుత్వ నిధులతోనే గ్రామాల అభివృద్ధి

Jaibharath News

నూతన వధూవరులను ఆశీర్వదించిన బిజెపి రాష్ట్ర కమిటీ సభ్యుడు విజయచందర్ రెడ్డి

Jaibharath News