April 11, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ముఖ్యమంత్రికి బహిరంగ లేఖ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 15 నర్సంపేట
నర్సంపేట నియోజకవర్గానికి గతంలో మంజూరైన అభివృద్ధి పనులను, పథకాలను స్వయంగా సమీక్షించండని నర్సంపేట మాజీ ఎమ్మెల్యే  సుదర్శన్ రెడ్డి బహిరంగంగా లేఖ రాశారు రాజకీయాలకు ఇది సమయం కాదు అభివృద్ధి చేయాలన్నారు.

Related posts

బిజెపి సభ్యత్వ నమోదు ప్రారంభం

ఆర్ట్స్ కళాశాల పూర్వ విద్యార్థుల సమ్మేళనం!

Jaibharath News

నేటి ప్రజావాణి కార్యక్రమం రద్దు: జిల్లా కలెక్టర్ ప్రావీణ్య