జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 16 వరంగల్
గ్రేటర్ వరంగల్ నగరంలోని 24వ డివిజన్ మట్టెవాడలోని ఓరుగల్లు యూత్ ఆధ్వర్యంలో గత 23 సంవత్సరాల నుండి నవరాత్రుల విఘ్నేశ్వరుని నిర్వహిస్తూ వస్తున్నారు. ఓరుగల్లు యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40 మందికార్మికులను నవరాత్రుల సందర్భంగా వారు చేసిన సేవకు గుర్తించి వారికి శాలువతో పండ్లతో సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు ఆకార పుమోహన్ పాల రాకేష్ యూత్ అధ్యక్షులు సంగినేని రాజేష్ ఇంటి సత్య బోయిన్ జగదీష్ మడిపల్లి సుశీల్ , సాయి,కల్లూరి శ్రవణ్ సురావ్ సాయి అల్లి బాధ భాను మట్ట నరేందర్ నాగవల్లి మహేష్ బండి రమేష్ ఆకారం జనార్ధన్ నీరజ్ యాకూబ్ పాషాఅభి తదితరు పాల్గొన్నారు

previous post