Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

గీసుకొండ మండల ఆర్ఎంపి పి.ఎం.పి వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడిగా రాజు

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ సెప్టెంబర్ 17
  వరంగల్ జిల్లా ఆర్.ఎం.పి, పీఎంపీ వెల్పేర్ అసోషియేషన్ గీసుగొండ మండలం మచ్ఛాపూర్ గ్రామానికీ చెందిన జూలూరి రాజును నూతన అధ్యక్షుడిగా ఎకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది.

Related posts

ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రశ్నించే గొంతుక బీసీ బిడ్డ తీన్మార్ మల్లన్నను గెలిపించండి

విద్యార్థులు ఇష్టపడి చదవాలి: జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారదా

ఆగస్టు 5వ తేదీ లోపు రైతులు భీమాకు దరఖాస్తు చేసుకోవాలి