Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనకాపల్లి

జర్నలిస్టు దాసు మృతి సంతాపం తెలియజేసిన గీసుకొండ మండల ప్రెస్ క్లబ్ సభ్యులు

జైభారత్ వాయిస్ న్యూస్ గీసుకొండ సెప్టెంబర్ 18
గీసుకొండ మండల సీనియర్ ఫ్రీలాన్సర్ పాత్రికేయులు (మాజీ ఆంధ్రజ్యోతి రిపోర్టర్) మేకల దాస్ అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన మృతి పట్ల గీసుకొండ ప్రెస్ క్లబ్ సభ్యులు,జర్నలిస్టుల విచారం వ్యక్తం చేశారు, భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థించారు. ప్రజా సమస్యలను  వెలుగులోకి తీసుకోవచ్చి ప్రభుత్వ అధికారులకు రాజకీయ నాయకులకు తెలియజేసి సమస్యలను పరిష్కరించారని వారు పేర్కొన్నారు

Related posts

The Best Exercise to Do If You Have Tight Hips

Jaibharath News

This Friendship Day #LookUp To Celebrate Real Conversations

Jaibharath News

How To Avoid Getting Fat When Working From Home

Jaibharath News