Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

కుడా చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించిన ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి

*కుడా చేపట్టిన పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులను పరిశీలించిన ఛైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి* 

 

హన్మకొండ 

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 20 హనుమకొండ ప్రతినిధి:-

 

వరంగల్ కుడా చైర్మన్ ఇనగాల వెంకట్రామ్ రెడ్డి మరియు వైస్ ఛైర్మన్ అశ్విని తానాజీ వాకడే సంబందిత అధికారులతో కలిసి నగరం యొక్క మౌలిక సదుపాయాలు మరియు పర్యాటక ఆకర్షణను పెంపొందించే లక్ష్యంతో కుడా ద్వారా చేపట్టిన, చేపడుతున్న పలు కీలక అభివృద్ధి ప్రాజెక్టులైన పద్మాక్షి టెంపుల్ దగ్గరిలోని సాంస్కృతిక వ్యక్తీకరణకు కేంద్రమైన సరిగమ స్కల్ప్చర్ పార్క్, భక్తులకు, సందర్శకులకు యాక్సెస్‌ను మెరుగుపరచడం కోసం నిర్మించిన పద్మాక్షి టెంపుల్ అప్రోచ్ రోడ్ ను, భద్రకాళి సరస్సు వద్ద విశ్రాంతి కార్యకలాపాలకు అందమైన నేపథ్యాన్ని అందిస్తూ నివాసితులు మరియు పర్యాటకులకు కోసం ఏర్పాటు చేసిన భద్రకాళి ప్రొమెనేడ్, సంగీతం మరియు ప్రకృతి కలయికతో నగరానికి జీవం పోయడం,కుటుంబ విహారయాత్రలకు ప్రసిద్ధ ప్రదేశంగా నిర్మించిన కాకతీయ మ్యూజికల్ గార్డెన్, ఆధునిక అవసరాలకు అనుగుణంగా మౌలిక సదుపాయాలను అప్‌గ్రేడ్ చేస్తూ ఆలయ వీధుల ఆధ్యాత్మిక మరియు సాంస్కృతిక పవిత్రతను కాపాడటం కోసం నిర్మిస్తున్నటువంటి భద్రకాళి టెంపుల్ మాడ వీధులు, రుద్రేశ్వర స్వామి వారి వెయ్యి స్తంబముల దేవాలయ పరిసరాలను మరియు ఇతర ప్రదేశాలను పరిశీలించారు.

Related posts

షిరిడి సాయిబాబా ఆలయంలో మహా అన్నదానం.

సమ్మక్క జాతరలో అలసత్వం వీడాలి -వరంగల్ కలెక్టర్ సిక్తా పట్నాయక్

Jaibharath News

ఒబిసి న్యాయవాదుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయండి.