*BJP సభ్యత్వం నమోదులో భాగంగా హనుమకొండకు విచ్చేసిన కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కురియన్*
హన్మకొండ
జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 21 హనుమకొండ ప్రతినిధి:-
భారతీయ జనతా పార్టీ సభ్యత్వం నమోదులో భాగంగా హన్మకొండ జిల్లాకి విచ్చేసిన కేంద్ర పశుసంవర్ధక, పాడి పరిశ్రమ మరియు మైనారిటీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి జార్జ్ కురియన్ ని మర్యాద పూర్వకంగా కలిసి, అనంతరం వేధ కన్వెన్షన్ నందు భారతీయ జనతా పార్టీ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ముఖ్య అతిథి కేంద్ర సహాయ మంత్రి జార్జ్ కొరియన్ తో కలిసి ప్రెస్ మీట్ పాల్గొన్న బిజెపి రాష్ట్ర నాయకులు, వర్ధన్నపేట నియోజకవర్గ మాజీ శాసనసభ్యులు అరూరి రమేష్. ఈ కార్యక్రమంలో హన్మకొండ జిల్లా బిజెపి పార్టీ అధ్యక్షురాలు రావు పద్మ, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ ధర్మారావు, మహబూబాబాద్ మాజీ పార్లమెంట్ సభ్యులు సీతారాం నాయక్, పరకాల నియోజకవర్గ కంటెస్టెంట్ ఎమ్మెల్యే అభ్యర్థి కాళీ ప్రసాద్, జిల్లా పదాధికారులు, మరియు నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.