May 17, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

మృతుల కుటుంబాలకు పరామర్శ

జైభారత్ వాయిస్ న్యూస్ సెప్టెంబర్ 22 వర్ధన్నపేట
వర్ధన్నపేట మండలం చెన్నారం గ్రామానికి చెందిన ఆర్టీసీ కార్మికుడు ఇలాసాగరం రవీందర్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందగా వారిని, ఐనవోలు మండలం లింగమోర్రి గూడెం గ్రామానికి చెందిన బుర్ర శ్రీహరి సతీమణి సరిత అనారోగ్యంతో బాధపడుతూ మృతి చెందగా <తెలంగాణ రాష్ట్ర కో ఆపరేటివ్ అపెక్స్ బ్యాంక్ చైర్మన్ మార్నెనీ రవీందర్ రావు విషయం తెలుసుకొని ఎంజీఎం మార్చురీ వద్దకి వెళ్లి వారి పార్థివ దేహలకు నివాళులు అర్పించి వారి కుటుంబాలను పరామర్శించారు

Related posts

సంఘ సంస్కరణ దార్శనికుడు ‘కందుకూరి’

Jaibharath News

ధర్మారం వద్ద స్కూటీ మీద వెళ్తున్న రాజు అనే వ్యక్తిని ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తీవ్రగాయాలు

Jaibharath News

అభివృద్ధి పనులను నిర్దేశిత గడువులోగా పూర్తి చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

adupashiva
Notifications preferences