Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలి

జై భారత్ వాయిస్ న్యూస్ హన్మకొండ యూనివర్సిటీ ఆర్ట్స్ అండ్ సైన్స్ కళాశాలలోఎన్ ఎస్ ఎస్ అవతరణ దినోత్సవం జరుపుకోవడం జరిగింది .ఈ కార్యక్రమాన్ని ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ జ్యోతి మాట్లాడుతూ ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ దేశ సేవలో ముందుండాలని సేవా దృక్పథాన్ని కలిగి ఉండాలని అలాగే గ్రామాలలో వివిధ కార్యక్రమాలు చేయాలని సూచించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఆర్ట్స్ కళాశాల ప్రోగ్రాం ఆఫీసర్స్ డాక్టర్ సుంకరి శ్రీదేవి, జరుపుల చందులాల్ మరియు డాక్టర్ కనకయ్య గార్లు మరియు విద్యార్థులు పాల్గొనడం జరిగింది.

Related posts

నోట్ బుక్స్ పంపిణి

అగ్రంపహాడు సమ్మక్క సారలమ్మ జాతరకు తరలివస్తున్న భక్తులు

ఆత్మకూరు మండలాన్ని అభివృద్ధి చేస్తా.- ఎమ్మెల్యే రేవూరి ప్రకాశ్ రెడ్డి

Jaibharath News