April 9, 2026
Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

ఎలుకుర్తి హవేలీలో శరన్నవరాత్రి ఉత్సవాల ప్రారంభం

జైభారత్ వాయిస్ న్యూస్ వరంగల్ అక్టోబర్ 3
గీసుగొండ మండలం ఎలుకుర్తి హవేలీ గ్రామంలో శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా దుర్గామాత అమ్మవారిని ప్రతిష్టించారు. అనంతరం మొదటి రోజు బాలా త్రిపుర సుందరి దేవి అవతారంలో ఆలయ అర్చకులు భాగవతుల మోహన్ శర్మచే ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో గొల్లవాడ యూత్ అసోసియేషన్ సభ్యులు, గ్రామ ప్రజాప్రతినిధులు, భవాణి మాత స్వాములు తదితరులు పాల్గొన్నారు.

Related posts

రైతులు ప్రకృతి వ్యవసాయం చేయడానికి సిద్ధపడాలి

సీఎం కప్ నిర్వహణకు పటిష్ట ఏర్పాట్లు చేయండి: నగర మేయర్ గుండు సుధారాణి

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు