Jaibharathvoice.com | Telugu News App In Telangana
హన్మకొండ జిల్లా

అక్రమంగా మొరం తరలిస్తున్న టిప్పర్ల పట్టివేత

జై భారత్ వాయిస్ న్యూస్ దామెర
హన్మకొండ జిల్లా దామెర మండల పరిధిలోని సింగరాజుపల్లి గ్రామ శివారులో నుండి అక్రమంగా టిప్పర్ లలో మొరం తరలిస్తుండగా దామెర ఎస్. ఐ. కొంక అశోక్ రెండు టిప్పర్లు నెం. TS 02 UC 9805, TS 23 T 3583 నెంబర్లు గల వాటిని పట్టుకొని పోలీస్ స్టేషన్ కు తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు తెలిపారు.

Related posts

వడ్డేపల్లిలో నూతన చర్చి నిర్మాణ కార్యక్రమంలో పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే

కుట్టు మిషన్లను పంపిణీ

పురాతన శివాలయం నిర్మాణానికి ప్రతీ ఒక్కరూ సహకరించాలి

Jaibharath News