Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

జాతీయ స్థాయి యోగా పోటీలకు అభినవ నేతాజీ ఎంపిక

(జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్ )
హిమచల్ ప్రదేశ్ లో జరిగే 49వ జాతీయ స్థాయి యోగా పోటీలకు  అడుప అభినవ నేతాజీ ఎంపికైనాడని ఉమ్మడి వరంగల్ జిల్లా యోగ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి పిఈటి  బొలిశెట్టి కమలాకర్  తెలిపారు.సెప్టంబర్  నెలలో హైదారాబాద్ లో   సరూర్ నగర్ ఇండొర్ స్టేడియంలో  తెలంగాణ యోగా అసోసియేషన్  అధ్వర్యంలో జరిగిన రాష్ట్ర స్థాయి యోగా పోటీలు లలో    వరంగల్ జిల్లా గీసుకొండకు చెందిన అడుప అభినవ నేతాజీ  16 -18 ఎళ్ళ విభాగంలో  పోటీలలో   తృతీయ స్థానం సాదించి  జాతీయ స్థాయి యోగా పోటీకి ఎంపిక అయ్యారని అన్నారు. అక్టొబర్ 24 నుండి 27 వరకు  హిమచల్ ప్రదేశ్ రాష్ట్రం ఉనా లో   యోగా పెడరేషన్ అఫ్ ఇండియా అధ్వర్యంలో     నిర్వహించనున్న జాతీయ యోగా   పోటీలలో తెలంగాణ రాష్ట్రం నుండి పాల్గోనున్నట్లు కమలాకర్ తెలిపారు.

Related posts

సర్పంచ్,ఉప సర్పంచ్,వార్డ్ మెంబర్ తో సహా 60 కుటుంబాలు కాంగ్రెస్ పార్టీలో చేరిక.

ప్రజా శ్రేయస్సు ఒక్క కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం మాజీ ఎమ్మెల్సీ కొండా మురళీధర్ రావు

న్యూ శాయంపేట పోచమ్మ తల్లి బోనాల జాతరలో సతీసమేతంగా పాల్గొన్న వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే