Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు

జై భారత్ వాయిస్ న్యూస్ నవంబర్ 12
గ్రేటర్ వరంగల్ నగరంలోని శ్రీ బాలానగర వేంకటేశ్వర స్వామి దేవాలయం లో కార్తీక శుద్ధ. ఏకాదశి రోజున సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు సుమారు వంద జంటలు పాల్గొన్నారని ఆలయ ఈ.ఓ. శ్రీ వెంకట్ రావు చైర్మన్ పరాశరం శ్రీనివాస చారి తెలిపారు. ఈ వ్రతాలు శ్రీవారి ఉత్సవ సేవా సమితి, శ్రీ వెంకటేశ్వర స్వామి సేవా సమితి వ్రతాలకు కావలసిన పూజ సామాగ్రి ఏర్పాటుచేసినారు. వ్రతాలలో పాల్గొన్న అందరికి భోజన లు చందా రఘువీర్, చంద్రావతి దంపతులు ఏర్పాటుచేసినారు.ఇందులో ఆలయ అర్చకులు, సిబ్బంది సేవాసమితుల సభ్యులు పాల్గొన్నారు.

Related posts

బిజెపి ఎంపి అభ్యర్థి గెలుపు కోసం ప్రచారం

రాజీవ్ యువ వికాస పథకం దరఖాస్తు గడువు ఫొడగింపు

వాగులో కొట్టుకుపోతున్న యువకుడిని కాపాడిన తాసిల్దార్ సిబ్బంది