May 2, 2025
Jaibharathvoice.com | Telugu News App In Telangana
అనంతపురం

పదవ తరగతి పరీక్షలు ఫీజు చెల్లింపునకు గడుపు పొడిగింపు

జై భారత వాయిస్ కళ్యాణదుర్గం పదో తరగతి పరీక్షల ఫీజు చెల్లింపునకు గడువు పొడిగించినట్లు అనంతపురం డీఈవో ప్రసాద్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 26వ తేదీ వరకు ఫైన్ లేకుండా ఫీజు చెల్లించవచ్చన్నారు. రూ.50 ఫైన్తో డిసెంబర్ 2వ తేదీ వరకు, రూ.200తో డిసెంబర్ 9, రూ.500తో 16వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చవచ్చునని పేర్కొన్నారు. విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని కోరారు.

Related posts

మత్తు పదార్థాలకు బానిస కావద్దు: రెవిన్యూ డివిజనల్ అధికారి రాణి సుస్మిత

Gangadhar

576 కర్ణాటక మద్యం పట్టివేత

Jaibharath News

నగర వనంను పరిశీలించిన ధర్మతేజ

Gangadhar
Notifications preferences