Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ గా బీరం మధుసూదన్ రెడ్డి: ఎన్నికయ్యారు.  గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పని చేస్తున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న మధుసూదన్ రెడ్డి ఎన్నికైనందుకు ఆయనకు ఉద్యోగ సంఘం నేతలు అభినందనలు తెలిపారు

Related posts

జిల్లా విద్యాశాఖ అధికారి జ్ఞానేశ్వర్ ని సన్మానించిన టీఎన్జీఓస్ నాయకులు

మద్యం దుకాణాలు బంద్ ఎందుకుకంటే

Jaibharath News

ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

ఎ. జ్యోతి