Jaibharathvoice.com | Telugu News App In Telangana
వరంగల్ జిల్లా

టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీగా మధుసూదన్ రెడ్డి

జై భారత్ వాయిస్ న్యూస్ వరంగల్
టీజీఓ వరంగల్ జిల్లా జాయింట్ సెక్రటరీ గా బీరం మధుసూదన్ రెడ్డి: ఎన్నికయ్యారు.  గీసుకొండ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం  కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ పని చేస్తున్నారు ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తున్న మధుసూదన్ రెడ్డి ఎన్నికైనందుకు ఆయనకు ఉద్యోగ సంఘం నేతలు అభినందనలు తెలిపారు

Related posts

మొండ్రాయి రైతుబిడ్డ యూపీఎస్సీ లో గెజిటెడ్ అధికారిగా ఎంపిక

పారిశ్రామిక వేత్త మాజీ సర్పంచ్ అల్లం బాల్ రెడ్డి కాంగ్రెస్ పార్టీలో చేరారు

శ్రీ వేణుగోపాల స్వామి సహిత శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం వార్షిక బ్రహ్మోత్సవాల్లో పరకాల శాసన సభ్యులు ప్రకాశ్ రెడ్డి